శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచాము. దేశ, విదేశీ వైద్యులు, పరిశోధకులతో పరీక్షలు నిర్విహించడంతో పాటు మందుల పంపిణీ, డయాలసిస్ చేపట్టాము. నీటి శుద్ధి, మినరల్ వాటర్ కేంద్రాల ఏర్పాటుపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

— N Chandrababu Naidu (@ncbn) May 25, 2018