మంగళగిరి నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా నేను ప్రజలకి అందించిన సేవలు మెచ్చి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారు. ఈ రోజు ఎర్రబాలెం, కురగల్లు, నిడమర్రు గ్రామాలకు చెందిన పలువురు వైసిపి నేతలు, కార్యకర్తలు టిడిపి లో చేరారు. పసుపు కండువా కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించాను.#mangalagiri pic.twitter.com/OPY2AOH96E

— Lokesh Nara (@naralokesh) March 19, 2024