నియంత పాలనలో నోరువిప్పడం నేరమే! తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసిపి నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారిపై వేటు వేయడం దారుణం. కొండ పై వైసిపి నేతలు, కొంత మంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాల గురించి ఆ కలియుగ దైవమే రమణ… pic.twitter.com/DFEfzUHwU6

— Lokesh Nara (@naralokesh) February 26, 2024