నిరుద్యోగులారా జగన్ మోసంపై ఆందోళన వద్దు.. అధైర్యపడొద్దు.టిడిపి-జనసేన ప్రభుత్వం రాగానే డిఎస్సీ వేసి టీచర్ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. జగన్ మోసంతో నిండా మునిగిన నిరుద్యోగులారా ఆందోళన వద్దు, అధైర్యపడొద్దు. త్వరలో టిడిపి-జనసేన ప్రభుత్వం వస్తుంది. ఖాళీ టీచర్… pic.twitter.com/QkeIuUdAVJ
— Lokesh Nara (@naralokesh) February 2, 2024