ప్రజా వేదికను కూల్చి అమరావతిని నాశనం చేసిన సైకో జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. అధికార మదమెక్కిన జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందులు డోసు సరిపోదు. సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడే జగన్ పిచ్చి కుదురుతుంది.#PichiJagan pic.twitter.com/9fpgd6T2lo

— Lokesh Nara (@naralokesh) October 1, 2023