ఎన్టీఆర్ బొమ్మ ఉన్నందుకు తమ కాలనీకి సౌకర్యాలు నిలిపివేశారని స్థానికులు వాపోయారు. రాబోయే టిడిపి ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కాలనీలో ఇళ్లు నిర్మిస్తుందని భరోసా ఇచ్చాను. లింగ‌సముద్రం, మాపూరు, నాగవోలు, మిట్టపాలెం మీదుగా సాగిన పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.(2/2) pic.twitter.com/rI1hKhbJWG

— Lokesh Nara (@naralokesh) June 21, 2023