మంగళగిరి పట్టణంలోని టిడ్కో గృహాలకు ప్రాణాంతకమైన తాగునీటి సరఫరా చూసి ఆందోళనకు గురయ్యాను. దాదాపు 9 వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతంతో పాటు ఏపీఐఐసీ, ఇతర సంస్థలకీ కలుషిత నీరు సరఫరా చేయడం దారుణం. స్థానికుల ఫిర్యాదుతో మా టిడిపి నేతలు ఫిల్టర్ బెడ్స్, పచ్చగా మారిన నీరు, అక్కడి అపరిశుభ్ర… pic.twitter.com/DbGtQI7DGP

— Lokesh Nara (@naralokesh) June 12, 2023