యువగళం పాదయాత్ర 115వరోజు మైదుకూరు శివారు విశ్వనాథపురం నుంచి ప్రారంభించాను. పట్టణ వీధుల్లో కనివినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం పలికారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో సమస్యలను స్థానికులు నా దృష్టికి తీసుకొచ్చారు. జగన్ పాలనలో పన్నుల భారం భరించలేక అందరూ బాధితులే అయ్యారు.(1/3) pic.twitter.com/QnVjc6zuUN
— Lokesh Nara (@naralokesh) June 3, 2023