ఈ సంద‌ర్భంగా పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘ‌న‌ స్వాగతం పలికారు.దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు, దళితులు, రైతులు న‌న్ను క‌లిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. ఖాదర్ పల్లి, చాపాడు, సీతారాంపురం, చియ్యపాడు క్రాస్, కేతవరం క్రాస్ మీదుగా విశ్వనాథపురం వ‌ర‌కూ పాద‌యాత్ర సాగింది. pic.twitter.com/dqixNHVX3O

— Lokesh Nara (@naralokesh) June 2, 2023