బుడగ జంగాలు, యువకులు, స్వర్ణకారులు, ముస్లింలు, పట్టణ ప్రముఖులు న‌న్ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ లో నిర్వహించిన బహిరంగసభకు ప్రజలనుంచి అనూహ్యస్పందన లభించింది.(3/3) pic.twitter.com/jSHA5zOdtP

— Lokesh Nara (@naralokesh) June 1, 2023