మార్కెట్ లో రూ.3కోట్ల విలువచేసే ఈ స్థలాన్ని అసలు యజమానిని బెదిరించి 50లక్షలకే కొట్టేశారు. అనుమతుల్లేకుండా జి+3 భవనం నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మనదే దోచేయ్ అన్న చందంగా సాగుతోంది జగన్ రెడ్డిగారి పాలన.(2/2)#YuvaGalamPadayatra #YCPLandMafia

— Lokesh Nara (@naralokesh) May 20, 2023