ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గం ముగటిలోని పిఎసిఎస్ సొసైటీ స్థలం. ఇక్కడ ఒకప్పుడు సొసైటీ భవనం ఉండేది. సొసైటీని నందవరం తరలించడంతో వైసిపి నేతలు రాత్రికి రాత్రే ఆ బిల్డింగ్ ను కూల్చేశారు. స్థలాన్ని చదునుచేసి ఆక్రమించాలని ప్రయత్నించారు.(2/3)

— Lokesh Nara (@naralokesh) April 29, 2023