అనంత‌పురం జిల్లాలో యువ‌గ‌ళం పాద‌యాత్ర సాగుతుండ‌గా, కూడేరు వ‌ద్ద మండువేస‌విలో క‌నిపించిన ఈ ప‌చ్చ‌ని పంట‌లు టిడిపి ప్ర‌భుత్వం రైతుల‌కు చేసిన మేలుకు ప‌చ్చ‌ని సాక్ష్యం. ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలో రూ.890 కోట్లతో మంజూరు చేసిన మెగా డ్రిప్ పథకంతో 50 వేల ఎకరాలు సాగ‌వుతున్నాయి.(1/2) pic.twitter.com/egdAEG942s

— Lokesh Nara (@naralokesh) April 6, 2023