దళితులపై వైసీపీ దమనకాండ అసెంబ్లీలోనూ కొనసాగింది. దళిత మేధావి, అజాతశత్రువు, కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ బాల వీరాంజనేయ స్వామిపై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం.బ్రిటీష్ కాలంనాటి జీవో1 తెచ్చి ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దని..(1/3)#TDPDalitMLAattackedInAssembly pic.twitter.com/o6xFrFACUM
— Lokesh Nara (@naralokesh) March 20, 2023