రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న సామాన్య‌జ‌నానికి ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా లీటర్ పెట్రోల్‍పై రూ.5, డీజిల్‍పై రూ.10 కేంద్ర ప్ర‌భుత్వం త‌గ్గించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.(1/3)

— Lokesh Nara (@naralokesh) November 3, 2021