తెలుగు మహిళ పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా నియమింపబడిన అందరికీ శుభాకాంక్షలు. కుల,మత, ప్రాంత సమతుల్యం పాటించి కమిటీ కూర్పు జరిగింది. మహిళా సమస్యల పరిష్కారం కోసం పోరాటంతో పాటు అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/JgtJ0KIKsP

— Lokesh Nara (@naralokesh) October 1, 2020