ఇప్పడు భూములు ఇచ్చిన రైతులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకొని మాట్లాడుతున్నారు. అమరావతే రాజధాని అని నమ్మ బలికారు, మ్యానిఫెస్టోలో కూడా పెడుతున్నాం అన్నారు. శాసనసభ సాక్షిగా అమరావతికి జై కొట్టారు. అద్భుతమైన రాజధాని కట్టాలి అంటే కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అన్నారు జగన్ గారు(2/4) pic.twitter.com/nRY3XvYzIT

— Lokesh Nara (@naralokesh) December 26, 2019