జగన్ గారు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు సామాన్యులకు పెనుభారంగా మారాయి. ప్రజలపై సంవత్సరానికి వెయ్యి కోట్ల భారం పెరిగింది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ మంగళగిరి నుండి అసెంబ్లీకి బస్సులో టిడిపి ఎమ్మెల్సీలతో ప్రయాణించాను.(1/2)#APSRTCFareHike pic.twitter.com/LkdpPho4f2

— Lokesh Nara (@naralokesh) December 11, 2019