ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వెయ్యొచ్చు కష్టానికి తప్ప... అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది @ncbn గారు. లోక్ సభలో పోరాడి, అమరావతిని చేర్చి సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్ ని విడుదల చేసేలా చేసిన టీడీపీ ఎంపీ @JayGalla గారికి అభినందనలు. pic.twitter.com/aK5heaO9JB

— Lokesh Nara (@naralokesh) November 22, 2019