వైఎస్ గారి హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ రూ.14కి కొంటే, టీడీపీ హయాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారు. మీ నాయనగారి నిర్వాకంతో డిస్కంలకు రూ. 8 వేలకోట్లు నష్టం వచ్చింది. ఈ ఉదాహరణలు చాలవా, ఎవరు మహామేతో! ఎవరు దార్శనిక నేతో తెలుసుకోడానికి.
— Lokesh Nara (@naralokesh) June 28, 2019