అమరావతి: తుళ్లూరు వద్ద రహదారిపై రైతుల మహాధర్నా
రహదారిపై వాహనాలు అడ్డపెట్టి
రాకపోకలు నిలిపివేత
జీఎన్ రావు కమిటీ నివేదికపై భగ్గుమంటున్న రైతులు
మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ..#SaveAmaravathi @ncbn @TDPoliticalWING @JaiTDP pic.twitter.com/pMc1qvM9Ui

— iTDP Mangalagiri (@mangalagiri_tdp) December 21, 2019