బసవతారకం ఆసుపత్రిలో మహిళల్లో క్యాన్సర్లపై రెండు రోజులు అవగాహన సదస్సులో పాల్గొన్న ఆసుపత్రి ఛైర్మన్​ నందమూరి బాలకృష్ణ.

మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్న బాలకృష్ణ,అతివలకు అన్నిరంగాల్లో అవకాశమిచ్చినపుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని బాలకృష్ణ అన్నారు.#NandamuriBalakrishna pic.twitter.com/z0i2sYOImQ

— manabalayya.com (@manabalayya) March 26, 2022