బొప్పాయి రైతులకు అండగ ఉంటాను: లోకేష్

కోసిగిలో బొప్పాయి రైతులను కలిసిన లోకేష్.. క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో రైతులను జగన్ నట్టేట ముంచేశాడు...

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పంట నష్ట పరిహారం రైతులకు అందడం లేదు...

జగన్ ప్రభుత్వ నిర్వాకంతో పత్తిరైతు సగటును రూ.2.5 లక్షల అప్పుతో pic.twitter.com/WUagUi6K91

— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) April 26, 2023