సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. రాష్ట్ర ప్రభుత్వం 2022 నాటికి ప్రతి కుటుంబానికి సొంతింటిని అందించేందుకు పీఎంఏవై - ఎన్టీఆర్ హౌసింగ్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అధునాతన టెక్నాలజీతో G+3 గృహ సముదాయాలను జిల్లాలోని పేదలకు కట్టించి ఇస్తోంది. #NTRHousing pic.twitter.com/8Gqmj4aFxx

— Kurnool District (@kurnoolgoap) January 22, 2019