పట్టణ ప్రాంత పేదల కోసం ప్రభుత్వం G+3 ఇళ్లకు శ్రీకారం చుట్టింది. ఈ ఇళ్లను అధునాతన పరిజ్ఞానం షేర్ వాల్ విధానంతో నిర్మిస్తోంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో లబ్ధిదారుల ఆర్థిక స్థోమతను బట్టి మూడు విభాగాలుగా పిఎంఏవై - ఎన్టీఆర్ పథకం కింద 27,984 ఇళ్లను నిర్మిస్తోంది. pic.twitter.com/9fElNJvfVc

— Kurnool District (@kurnoolgoap) January 18, 2019