ఈరోజు వెల్దుర్తి మండలం, గోవధానాగిరిలో జన్మభూమి కార్యక్రమంలో "రైతు రథం" పథకం కింద లబ్ధిదారులకు ట్రాక్టర్లను పంపిణీ చేసి, ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన గృహాన్ని ప్రారంభించడం జరిగింది.#Janmabhoomi2019 pic.twitter.com/xhRvEsdXd5

— Kurnool District (@kurnoolgoap) January 11, 2019