కార్పొరేట్ విద్యా సంస్థల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కల్లూరు మండలం, చెన్నమ్మ సర్కిల్ వద్ద గల జెడ్పి ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షల ఖర్చుతో నిర్మించిన వర్చువల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/8n2nZ8n4EB

— Kurnool District (@kurnoolgoap) November 30, 2018