"తల్లి బిడ్డ" ఎక్స్ ప్రెస్ ద్వారా తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి
— Kurnool District (@kurnoolgoap) October 30, 2018
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకోస ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక ఉచిత సేవలు అందిస్తోంది. అలాగే ఇక్కడ ప్రసవం జరుపుకుంటే ప్రసవానంతరం బాలింతను, చంటిబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించింది pic.twitter.com/7fahSOoeg9