చిన్న, సన్నకారు రైతుల భూముల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటివరకు కేవలం అగ్రిమెంట్ పై ఉన్న భూములకు స్టాంప్ డ్యూటీ రూ.5 వేలలోపు ఉంటే ఎలాంటి చార్జీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన జీఓ 321ని జూన్ చివరి వారంలోనే విడుదల చేసింది. pic.twitter.com/vqpKgXs8a7

— Kurnool District (@kurnoolgoap) July 30, 2018