రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం అంబేద్కర్ భవన ఆవరణలో ముఖ్యమంత్రి బాల సురక్ష మొబైల్ హెల్త్ టీమ్స్ వాహనాలను ఆయన ప్రారంభించారు. pic.twitter.com/3GjKwmYKK7

— Kurnool District (@kurnoolgoap) July 26, 2018