వీరి పేరు నరసింహారావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లకూరు నుండి వచ్చి పాదయాత్ర లో పాల్గొన్నారు. నడవలేని స్థితిలో ఎందుకు మీరు ఇంత శ్రమ తీసుకొంటున్నారని అడిగితే, మీరు పడే కష్టం లో ఇదంత శ్రమ కాదన్నారు..వీరి పట్టుదల మన రైతులకు స్ఫూర్తి కావాలి. నరసింహారావు గారికి పాదాభివందనాలు. 🙏 pic.twitter.com/fMi7nehBWF

— Kumar Raja Kurapati (@KumarRaja93) October 7, 2022