రఘురామ సర్వేలో వైసీపీకి మద్దతు 40 శాతం కిందే ఉంది.

తర్వాత వచ్చిన శ్రీ ఆత్మసాక్షి సర్వే 43 శాతం అంది.

డిసెంబర్ లో చేసిన పీపుల్స్ పల్స్ సర్వే 41 శాతం ఇచ్చింది.

ఇక లేటెస్టుగా చేసిన ఇండియా Today c-voter survey
39.7 శాతం మద్దతు ఉన్నదంటుంది.

అంత మంది వెధవలు ఇంకా రాష్ట్రం లో ఉన్నారు

— kumarkaza (@kumarkaza2) January 29, 2023