ఘంటసాల మండలం, శ్రీకాకుళం గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పాల్గొని ఇంటింటికి కులాయి పథకం కింద 1.20కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం రైతు రథం పథకం కింద రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను పంపిణీ చేశారు. pic.twitter.com/3DpqXCgOet

— Collector, Krishna (@krishnadgoap) October 20, 2018