ఈ రోజు మచిలీపట్నంలో అంతర్జాతీయ క్రికెటర్, పద్మశ్రీ అనిల్ కుంబ్లే చేతులమీదుగా భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి కెప్టెన్ దివంగత కల్నల్ “సీకే నాయుడు’ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గోసంఘం వద్ద 13 ఎకరాల విశాలమైన స్థలంలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. pic.twitter.com/z3e5vRtrM1
— Collector, Krishna (@krishnadgoap) July 24, 2018