పేద ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంగా, ఎంపీ కేశినేని నాని చొరవతో టాటాట్రస్టు వారు హాస్పిటల్స్ టెలిమెడిసన్ సెంటర్ల పేరిట మారుమూల పల్లెల నుంచి వచ్చే ప్రజలకు అనుభవం కలిగిన వైద్యులతో దృశ్యశ్రవణ విధానం (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా పరీక్షించి ఉన్నతస్థాయి వైద్యసేవలు అందిస్తున్నారు. pic.twitter.com/kXrw2YtTtc
— Collector, Krishna (@krishnadgoap) July 20, 2018