విజయవాడ ,సత్యనారాయణపురంలో వాకర్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు స్కాలర్ షిప్ పంపిణి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి పధకం కింద అనారోగ్యంతో బాధపడుతున్న 6 గురికి రూ. 3 లక్షలు, నూతనంగా అర్హులైన 20 మందికి పింఛన్లు అందించారు. pic.twitter.com/66HUeSH45i

— Collector, Krishna (@krishnadgoap) July 5, 2018