రైతులకు అండగా నిలవడానికి,సాగు ఖర్చుతగ్గించడానికి,కూలీలకొరతను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వ్యవసాయయాంత్రీకరణ పథకాన్నిఅమలుచేస్తోంది.ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైటులో ఏ యంత్ర పరికరం కావాలో రైతులు నమోదుచేసుకోవాలి. https://t.co/W7Hx6HTzxZఅనే వెబ్‌సైటులో రైతులు నమోదు చేసుకోవచ్చు pic.twitter.com/j6cUBjqhTO

— Collector, Krishna (@krishnadgoap) July 4, 2018