సోమవారం ఉదయం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేదల వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి పధకం కింద దుర్గాపురంకు చెందిన కొర్రపాటి శివరామకృష్ణ రూ. 85,010 మరియుసగ్గుర్తి జయనాగలక్ష్మికి రూ. 18,010 మంజూరు చేయించి సంబంధిత పత్రాలను మరియు ఎన్టీఆర్ భరోసా పధకం కింద కొత్త పింఛన్లనుఅందించారు. pic.twitter.com/m2MUzfkafL

— Collector, Krishna (@krishnadgoap) July 3, 2018