కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టు ఏర్పాటుకు అనుగుణంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.పోర్టుకు అవసరమైన భూముల కొనుగోలు, మౌలిక వసతుల కల్పన, తదితరాల కోసం రూ.1,385 కోట్లు ప్రభుత్వ ష్యూరిటీతో మచిలీపట్నం పట్టణాభివృద్ది సంస్థ(ముడ) తీసుకునేందుకుప్రభుత్వ సమావేశంలో ఆమోదం లభించింది. pic.twitter.com/OgX8Zku6sD

— Collector, Krishna (@krishnadgoap) June 30, 2018