@ncbn
నీ పిచ్చి పరాకాష్టకు చేరింది.
దేశం కోసం అందరూ ఏకతాటిపైకి వస్తే దేశ రక్షణ విషయంలో కూడా కుట్ర రాజకీయాలు చేస్తావా?

దేశ రక్షణ కోసం అమరులైన 49 మంది సైనికుల విషయంలో కూడా రాజకీయ స్వార్థంతో పిచ్చి ప్రేలాపన చేస్తావా?

మరి అలిపిరిలో నీ పై దాడి నువ్వే చేయించుకున్నావా?#ShameOnYouCM

— Kanna Lakshmi Narayana (@KLNTDP) February 19, 2019