దిక్కులు పిక్కటిల్లేలా,మరో 40 ఏళ్ల పాటు ఎన్టీఆర్ గారి కీర్తి ప్రతిష్టల గురించి ఊరువాడ చెప్పుకునే విధంగా ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలను మే 27వ తేదీన మహానాడులో మొదలు పెట్టి,ఏడాది పాటు నిరంతరంగా కొనసాగించే విధంగా, @ncbn గారి ఆధ్వర్యంలో రూపొందించింది.#Mahanadu2022 pic.twitter.com/mO3vrc3ijO

— Kinjarapu Atchannaidu (@katchannaidu) May 25, 2022