"సీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చించేందుకు నేను సిద్ధం. సీమకు చెందిన 49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కలిసి 57 మంది రండి... నేను ఒక్కడినే వస్తా" అంటూ బద్వేలు క్యాంప్ సైట్ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగి వైసీపీ కి ఛాలెంజ్ చేసారు నారా లోకేష్ గారు… pic.twitter.com/3pessZ8GBn

— Telugu Desam Party (@JaiTDP) June 13, 2023