జగన్ రెడ్డి పాలనలో బతుకు భారమై, పొట్ట చేతపట్టుకుని ఉన్న ఊరును, అయినవారిని వదిలి వలసపోతున్నారు పేదలు. మంత్రాలయం నియోజకవర్గం, కోసిగికి చెందిన వ్యవసాయ కూలీలు 3 నెలలు వలస వెళ్లి వస్తుండగా... పాదయాత్రలో వారిని కలిసిన యువనేత లోకేష్ చలించిపోయారు. pic.twitter.com/4vKMAdsrF8

— Telugu Desam Party (@JaiTDP) April 26, 2023