యువగళం పాదయాత్రపై వైసీపీ ప్రభుత్వం కుట్రల జోరు పెంచుతోంది. పోలీసులను ఉపయోగించుకుని నారా లోకేష్ గారిని ప్రజలతో మాట్లాడనీయకుండా చేస్తోంది. పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగా నారా లోకేష్ గారిని ప్రచార వాహనం పై నుంచి ప్రసంగించకుండా పోలీసులు అడ్డుకున్నారు. pic.twitter.com/4jFI3w3mY3

— Telugu Desam Party (@JaiTDP) February 3, 2023