గతంలో తిరుమల దర్శనార్థం వచ్చిన అన్యమతస్తులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, మాజీ కేంద్ర మంత్రి జాఫర్ షరీఫ్ లాంటి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి, హిందూ మతాన్ని గౌరవించి, శ్రీవారి దర్శనం చేసుకున్నారు. pic.twitter.com/SOYutZnBrX

— Telugu Desam Party (@JaiTDP) September 27, 2022