తెలుగుదేశం పేరు వింటేనే జగన్రెడ్డి సర్కారు వణికిపోతోంది. పసుపు జెండా కనిపిస్తే వైసీపీకి కంటి మీద కునుకు ఉండటం లేదు. మహానాడు కోసం ఒంగోలు జంక్షన్లలో పసుపు తోరణాలతో అలంకరించారు. ఏ కారణమూ చెప్పకుండా ఒంగోలు మున్సిపల్ అధికారులు మొత్తం పసుపు తోరణాలని తొలగించేశారు. pic.twitter.com/Ngxj7492ZE
— Telugu Desam Party (@JaiTDP) May 25, 2022