ఒక పక్క ప్రజలను ఏమార్చటానికి జగన్ రెడ్డి చిలక పలుకులు పలుకుతారు. మరో పక్క జగన్ రెడ్డి సైకో గ్యాంగ్, ఇలా పేదలను బెదిరిస్తున్నారు.
— Telugu Desam Party (@JaiTDP) December 27, 2021
మా పధకాలు మింగుతున్నారు కదా, ఓటీఎస్ ఎందుకు కట్టరు అంటూ, పేదలను బెదిరిస్తున్న వైసీపీ సైకో గ్యాంగ్ pic.twitter.com/lm3DqCh6GW