అమరావతి కేసుకి సంబంధించి సుప్రీం కోర్టులో జరుగుతున్న పరిణామాలు అనూహ్యంగా ఉన్నాయి.
తొలుత నవంబరు 21 కి విచారణకి రావాల్సిన కేసు, హఠాత్తుగా నవంబరు 1 కి లిస్టైంది.
సిజెఐ బెంచి నుంచి తొలగడంతో, నవంబరు 14 వ తేదికి విచారణ అని ముందు లిస్టయిన కేసు ఇవాళే విచారణకి వస్తోంది. pic.twitter.com/9kKUjribQi

— Ramesh Kandula (@iamkandula) November 4, 2022