బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు.
— Telugu360 (@Telugu360) March 17, 2024
ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు లేఖ రాశారు.
కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో… pic.twitter.com/kGsZX0bvAe