ఢిల్లీకి కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు
— Telugu360 (@Telugu360) March 17, 2024
కవితను ఈడీ కస్టడీకి కోర్టు ఇవ్వడంతో తదుపరి న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లారు.
కవిత లిక్కర్ స్కాం సూత్రాధారుల్లో ఒకరు, ప్రధాన లబ్దిదారుగా ఈడీ రిమాండ్ రిపోర్టులో… pic.twitter.com/tCxkRJMMcR